Exclusive

Publication

Byline

2025 చివరి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు అంటే..

భారతదేశం, నవంబర్ 29 -- భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన కార్యక్రమాల ప్రభావం ఈ సెలవులపై ఉంటుంది. కాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2025-26 ఆర్థిక సంవ... Read More


ఆ లగ్జరీ పెళ్లికి కోట్లల్లో ఖర్చు- డబ్బు వచ్చింది ర్యాపిడో డ్రైవర్​ బ్యాంకు అకౌంట్​ నుంచి!

భారతదేశం, నవంబర్ 29 -- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఒక షాకింగ్​ మనీ ట్రయల్ (డబ్బు ప్రవాహం) వెలుగు చూసింది. ఒక సాధారణ రాపిడో బైక్ డ్రైవర్ బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా ఉదయ్‌పూర్‌లోని తాజ్ అరవల్ల... Read More


రూ. 14,999 ధరకే 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- Realme C85 హైలైట్స్​ ఇవే..

భారతదేశం, నవంబర్ 29 -- రియల్‌మీ సంస్థ భారత మార్కెట్లో తన బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్​మీ సీ85 5జీను విడుదల చేసింది. ఈ ఫోన్​ సేల్​ డిసెంబర్​ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న కొనుగ... Read More


సింగిల్​ ఛార్జ్​తో 500 కి.మీ రేంజ్​- మారుతీ సుజుకీ ఈ విటారా లాంచ్..​ ఇంకొన్ని రోజుల్లో!

భారతదేశం, నవంబర్ 29 -- మారుతీ సుజుకీ తమ మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడల్ ఈ విటారాతో భారతీయ ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాల) విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఆటో ఎక్స్‌పో 2023లో మొదట ఈవీఎఖ్స్​ కాన్స... Read More


శ్రీలంకలో దిత్వా తుపాను బీభత్సం: 123 మంది మృతి..

భారతదేశం, నవంబర్ 29 -- దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అల్లాడిపోతోంది! బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షాలు, వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 123 మంది మరణించిన... Read More


అమెరికాలో భారత్ సత్తా- టెక్సాస్‌లో తొలి గణిత విద్యా కేంద్రాన్ని ప్రారంభించిన భాంజు!

భారతదేశం, నవంబర్ 29 -- వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ గణిత అభ్యాస వేదిక అయిన భాంజు.. యునైటెడ్ స్టేట్స్‌లో తన మొట్టమొదటి భౌతిక అభ్యాస కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది టెక్సాస్‌లోని మెక్‌కిన్నీలో ఉంద... Read More


ట్రిపుల్​ కెమెరా సెటప్​తో Nothing Phone 3a.. ధర రూ. 25వేల కన్నా తక్కువే!

భారతదేశం, నవంబర్ 28 -- నథింగ్ కంపెనీ భారతదేశంలో మరొక మిడ్​ రేంజ్​ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీ. సరసమైన ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్న ఈ ఫోన్ గురించి కొన్ని రోజులు... Read More


ఇంటర్నెట్​ని షేక్​ చేస్తున్న ధోనీ- కోహ్లి వైరల్​ ఫొటో ఇది..

భారతదేశం, నవంబర్ 28 -- క్రికెట్​ లవర్స్​కి చాలా కాలం గుర్తుండిపోయే విధంగా సోషల్​ మీడియాలో ప్రస్తుతం ఒక ఫొటో వైరల్​ అవుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్​ ఎంఎస్​ ధోనీ, మాజీ సారథి విరాట్​ కోహ్లీలు ఒక కారుల... Read More


ట్రేడర్స్​ అలర్ట్​- మీరు ట్రాక్​ చేయాల్సిన 10 స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..

భారతదేశం, నవంబర్ 28 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 111 పాయింట్లు పెరిగి 85,720 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 10 పాయింట్లు వృద్ధిచెంది... Read More


మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ వేరియంట్లు, వాటి ఫీచర్స్​ వివరాలు..

భారతదేశం, నవంబర్ 28 -- భారతదేశంలోనే మొట్టమొదటిగా 'INGLO ఆర్కిటెక్చర్' ఆధారంగా రూపొందించిన 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ని కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ప్... Read More